పలమనేరు నియోజకవర్గం, వీ.కోట మండలంలో ఆంధ్రజ్యోతి విలేకరి జగన్మోహన్ రెడ్డి దారుణ హత్యకు గురికావడంపై తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్ (TJU) రాష్ట్ర నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనపై వారు తీవ్రంగా స్పందిస్తూ, నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now